ETV Bharat / state

నేడు లోక్​సభ స్పీకర్​ను కలవనున్న వైకాపా ఎంపీలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు అంశంపై వైకాపా ఎంపీలు లోక్​సభ స్పీకర్​తో చర్చించనున్నారు. ఈ మేరకు స్పీకర్​ ఓం బిర్లాను శుక్రవారం కలిసేందుకు అపాయింట్​మెంట్ తీసుకున్నట్లు సమాచారం.

author img

By

Published : Jul 2, 2020, 6:03 PM IST

Updated : Jul 3, 2020, 3:09 AM IST

ycp MPs will meet lok sabha Speaker tomorrow
ycp MPs will meet lok sabha Speaker tomorrow

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై.. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి.. మరికొందరు సభ్యులతో కలిసి స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, నందిగం సురేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి.... రఘురామకృష్ణరాజుపై స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై.. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి.. మరికొందరు సభ్యులతో కలిసి స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, నందిగం సురేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి.... రఘురామకృష్ణరాజుపై స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి

'సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్​ వేశారు'

Last Updated : Jul 3, 2020, 3:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.