ETV Bharat / state

పునరావాస కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి

author img

By

Published : Oct 18, 2020, 6:32 PM IST

వరద బాధితుల పునరావాస కేంద్రంలో ఓ మహిళ గుండెపోటుకు గురైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో జరిగింది. ట్రాక్టర్​లో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది.

rehab center at amudarlanka
పునరావాస కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న లంకే శేషారత్నం (50) అనే మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోయింది.

అక్కడే ఉన్న ఆర్​ఐ శివరామకృష్ణ అందరిని అప్రమత్తం చేసి 108కి సమాచారం ఇచ్చారు. రోడ్లపై వరదనీరు ఉండటంతో అంబులెన్స్ రాలేదు. ట్రాక్టర్లో ఆమెను గుంటూరు జిల్లా వెల్గటూరు పీహెచ్​సీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో వరద బాధితుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న లంకే శేషారత్నం (50) అనే మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోయింది.

అక్కడే ఉన్న ఆర్​ఐ శివరామకృష్ణ అందరిని అప్రమత్తం చేసి 108కి సమాచారం ఇచ్చారు. రోడ్లపై వరదనీరు ఉండటంతో అంబులెన్స్ రాలేదు. ట్రాక్టర్లో ఆమెను గుంటూరు జిల్లా వెల్గటూరు పీహెచ్​సీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.

ఇదీ చూడండి:

అక్కడ సూది మందు చూస్తే వైద్యులు, రోగులకు హడలే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.