ETV Bharat / state

వ్యక్తిగత కక్షలతోనే ఘర్షణ జరిగింది: డీసీపీ హర్షవర్ధన్

author img

By

Published : May 31, 2020, 6:22 PM IST

విజయవాడలో రెండు గ్యాంగ్​ల మధ్య సినీ తరహాలో జరిగిన ఘర్షణ వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వ్యక్తిగత కారణాల వల్లే గొడవ జరిగినట్లు విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.

vijayawada dcp harshavardhan speaks about gang war occured in patamata
వ్యక్తిగత కక్షలతోనే ఘర్షణ: డీసీపీ హర్షవర్ధన్

విజయవాడలో రెండు గ్యాంగ్​ల మధ్య సినీ తరహాలో జరిగిన ఘర్షణ కలకలం రేపుతోంది. కత్తులు, కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఓ అపార్ట్​మెంట్ విషయంలో మణికంఠ, తోట సందీప్ అనే ఇద్దరి మధ్య రేగిన వివాదం... ఘర్షణకు దారితీసిందని విజయవాడ డీసీపీ హర్షవర్థన్ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఆయన అన్నారు. ఘటనపై కేసులు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడలో రెండు గ్యాంగ్​ల మధ్య సినీ తరహాలో జరిగిన ఘర్షణ కలకలం రేపుతోంది. కత్తులు, కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఓ అపార్ట్​మెంట్ విషయంలో మణికంఠ, తోట సందీప్ అనే ఇద్దరి మధ్య రేగిన వివాదం... ఘర్షణకు దారితీసిందని విజయవాడ డీసీపీ హర్షవర్థన్ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఆయన అన్నారు. ఘటనపై కేసులు నమోదు చేసి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్​ వార్​.. పలువురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.