ETV Bharat / state

దుప్పిని చంపిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

author img

By

Published : May 24, 2020, 12:58 AM IST

దుప్పి నీటికోసం జనావాసాల మధ్యకు వచ్చింది. ఆ దుప్పిని ఇద్దరు వ్యక్తులు కలిసి చంపారు. ఈ ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Two people arrested for killing deer at krishna dist
దుప్పిని చంపిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మదదేవరపల్లిలో దుప్పి నీటికోసం జనావాసాల మధ్యకు వచ్చింది. ఈ దుప్పిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని... మైలవరం ఫారెస్ట్ ఆఫిసర్ ఉషారాణి తెలిపారు. చనిపోయిన దుప్పిని స్థానిక ఫారెస్ట్ ఆఫీస్​లో పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై ఫారెస్ట్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని ఉషారాణి తెలిపారు.

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మదదేవరపల్లిలో దుప్పి నీటికోసం జనావాసాల మధ్యకు వచ్చింది. ఈ దుప్పిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని... మైలవరం ఫారెస్ట్ ఆఫిసర్ ఉషారాణి తెలిపారు. చనిపోయిన దుప్పిని స్థానిక ఫారెస్ట్ ఆఫీస్​లో పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై ఫారెస్ట్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని ఉషారాణి తెలిపారు.

ఇదీ చదవండి:

మూడు లాంతర్ల స్తంభం కొత్తగా నిర్మిస్తాం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.