ETV Bharat / state

ప్రజా సంక్షేమం కోసమే వాలంటీర్లు - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా మైలవరంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులు
author img

By

Published : Aug 5, 2019, 7:25 PM IST

గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులు

గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోలని వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమం కోసం సిఎం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వాలటీర్లు తమ భుజన వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి శిక్షణ తరగతులు

గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారికి కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోలని వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమం కోసం సిఎం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వాలటీర్లు తమ భుజన వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

Intro:AP_GNT_29_05_CAR_RE_MODEL_SHOP_OPEN_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.