రెండేళ్ల వైకాపా పాలనలో సంక్షోభం దిశగా విద్య వ్యవస్థ అనే అంశంపై విద్యార్థి సంఘాలతో టీఎన్ఎస్ఎఫ్(TNSF) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జగన్ పాలనలో విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు. తెదేపా అమలు చేసిన పథకాలను వైకాపా రద్దు చేసి పేద విద్యార్థులకు ద్రోహం చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఆన్యాయం చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి