ETV Bharat / state

అంతర్జాతీయ యోగాలో మెరిసిన నూజివీడు విద్యార్థులు

శ్రీలంకలో జరిగిన ఇంటర్​నేషనల్ ఒలంపిక్ యోగ పోటీల్లో నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్ధులు బంగారు పతకాలు సాధించారు.

author img

By

Published : Sep 22, 2019, 12:08 PM IST

అంతర్జాతీయ యోగాలో బంగారు పతకాలు సాధించిన నూజివీడు విద్యార్థులు
అంతర్జాతీయ యోగాలో బంగారు పతకాలు సాధించిన నూజివీడు విద్యార్థులు

శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ స్టూడెంట్ ఒలంపిక్ యోగాలో కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. అండర్-22 బాలికల విభాగంలో తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి, అండర్-22 బాలుర విభాగంలో శ్రీకాంత్, అండర్-8 విభాగంలో ఎం.జనార్థన రాజారామచంద్ర చార్యులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 15,16,17వ తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ పోటీలు జరిగాయి. తన తల్లిదండ్రుల ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని, వారి స్పూర్తితోనే శిక్షణ సంస్థను ఏర్పాటు చేశానని ప్రసన్న లక్ష్మి తెలిపారు. ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో యోగా మెళకువలు నేర్చుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నామని శ్రీకాంత్,జనార్థన్ పేర్కొన్నారు. .

అంతర్జాతీయ యోగాలో బంగారు పతకాలు సాధించిన నూజివీడు విద్యార్థులు

శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ స్టూడెంట్ ఒలంపిక్ యోగాలో కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. అండర్-22 బాలికల విభాగంలో తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి, అండర్-22 బాలుర విభాగంలో శ్రీకాంత్, అండర్-8 విభాగంలో ఎం.జనార్థన రాజారామచంద్ర చార్యులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 15,16,17వ తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ పోటీలు జరిగాయి. తన తల్లిదండ్రుల ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని, వారి స్పూర్తితోనే శిక్షణ సంస్థను ఏర్పాటు చేశానని ప్రసన్న లక్ష్మి తెలిపారు. ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో యోగా మెళకువలు నేర్చుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నామని శ్రీకాంత్,జనార్థన్ పేర్కొన్నారు. .

ఇదీ చూడండి:

టీ20 ప్రపంచకప్​ కోసం ఇదే మీకు సదవకాశం: ధావన్​

Intro:ap_tpg_81_21_devineniuma_ab_ap10162


Body:కేసులు పెట్టి ఇ తేదేపా నాయకులు కార్యకర్తలను లొంగదీసుకోవాలని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు పెదవేగి మండలం దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే రాష్ట్రంలో తెదేపా నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు ప్రక్రియ జరుగుతుందని ఆరోపించారు ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి పడుతున్నారని విమర్శించారు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరైన చర్య కాదని దీనిపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు తెదేపా నాయకులు కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టాలో లెక్కలు వేసుకుంటున్నారు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగున్నర గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అన్నారు ప్రభుత్వ మాజీ విప్ కోన రవి కుమార్ చింతమనేని ప్రభాకర్ పై ఇదేవిధంగా కేసులు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.