ETV Bharat / state

వైద్యం వికటించి మహిళ మృతి - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది.

nandigama
నందిగామలో వైద్యం వికటించి మహిళ మృతి
author img

By

Published : Sep 18, 2020, 12:26 PM IST

నందిగామ పట్టణంలోని సాయి సమీరా ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నరం గ్రామానికి చెందిన కోట లక్ష్మి రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటంతో.... నందిగామ పట్టణంలో సాయి సమీరా ఆసుపత్రిలో చేరింది. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉందని...ఇంజిక్షన్ చేయాలని వైద్యులు సూచించటంతో సరేనంది. సెలైన్ బాటిల్ పెట్టి ఐరన్ ఇంజిక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది, మృతురాలి బంధువులతో చర్చలు జరుపుతున్నారు.

నందిగామ పట్టణంలోని సాయి సమీరా ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నరం గ్రామానికి చెందిన కోట లక్ష్మి రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటంతో.... నందిగామ పట్టణంలో సాయి సమీరా ఆసుపత్రిలో చేరింది. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉందని...ఇంజిక్షన్ చేయాలని వైద్యులు సూచించటంతో సరేనంది. సెలైన్ బాటిల్ పెట్టి ఐరన్ ఇంజిక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది, మృతురాలి బంధువులతో చర్చలు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: మంచి ర్యాంకు రాదని విద్యార్థిని బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.