ETV Bharat / state

కంచికచర్లలో 500 బాటిళ్ల తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : Aug 18, 2020, 12:01 PM IST

కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో వాహవ తనిఖీలు చేపట్టిన పోలీసులు 500 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

telangana  liquor seized in krishna dst kanchikacharla
telangana liquor seized in krishna dst kanchikacharla

తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు పట్టుకున్నారు. 500 మద్యం సీసాలు లభ్యమయ్యాయని, వీటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి

తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు పట్టుకున్నారు. 500 మద్యం సీసాలు లభ్యమయ్యాయని, వీటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి

పడవ బోల్తా పడి ఒకే కుటుంబంలోని 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.