వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత పదవులు, పదోన్నతులు ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా దక్కాయని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ అన్నారు. సీఎం జగన్కు మిగతా సామాజిక వర్గాల్లో సమర్థులు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే వైకాపా ఇన్ఛార్జ్లుగా ఉన్న వారందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారని జవహర్ తెలిపారు. వీటన్నింటినీ మరిచిపోయి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
'వైకాపా పాలనలో ఉన్నత పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే'
ఒక సామాజిక వర్గానికి వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఉన్నత పదవులు, పదోన్నతులు వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు.
!['వైకాపా పాలనలో ఉన్నత పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే' tdp leader jawahar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8596420-775-8596420-1598632371420.jpg?imwidth=3840)
tdp leader jawahar
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత పదవులు, పదోన్నతులు ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా దక్కాయని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ అన్నారు. సీఎం జగన్కు మిగతా సామాజిక వర్గాల్లో సమర్థులు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే వైకాపా ఇన్ఛార్జ్లుగా ఉన్న వారందరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారని జవహర్ తెలిపారు. వీటన్నింటినీ మరిచిపోయి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి