ETV Bharat / state

వలస కార్మికులకు తహసీల్దార్ అన్నదానం

author img

By

Published : Apr 30, 2020, 6:49 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి పరిధిలో తలదాచుకుంటున్న రాజస్థాన్ వలస కార్మికులకు.. తహసీల్దార్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

krishna distrct
వలస కార్మికులకు ఆహారం పంపిణి చేసిన తాహసిల్ధార్

రాజస్థాన్​కు చెందిన కొందరు వలస కార్మికులు.. కృష్ణా జిల్లా మోపిదేవి పరిధిలో బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ ఉపాధి పొందేవారు. మరికొందరు పానీపూరీ బండ్లు నడుపుతూ సంపాదించుకునేవారు. లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోగా.. ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఐవీవీఎస్ఎస్ సుబ్రమణ్య శర్మ.. తన కార్యాలయలో అన్నదానం చేశారు. 4 కుటుంబాలకు ఆహార పొట్లాలు అందించారు.

ఇదీ చదవండి:

రాజస్థాన్​కు చెందిన కొందరు వలస కార్మికులు.. కృష్ణా జిల్లా మోపిదేవి పరిధిలో బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ ఉపాధి పొందేవారు. మరికొందరు పానీపూరీ బండ్లు నడుపుతూ సంపాదించుకునేవారు. లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోగా.. ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఐవీవీఎస్ఎస్ సుబ్రమణ్య శర్మ.. తన కార్యాలయలో అన్నదానం చేశారు. 4 కుటుంబాలకు ఆహార పొట్లాలు అందించారు.

ఇదీ చదవండి:

పది పరీక్షలకు కసరత్తు.. భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించేలా చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.