ETV Bharat / state

కలెక్టర్ల ఆధ్వర్యంలో.. జిల్లా పరిషత్ పాలన

జిల్లా పరిషత్ ఛైర్మన్లు, సభ్యుల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా కొనసాగనున్నారు.

author img

By

Published : Jul 4, 2019, 1:09 PM IST

special-officers-for-zptc

రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల పదవీకాలం నేటితో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు జిల్లాపరిషత్‌ ఛైర్మన్లు, 660 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. కొత్త సభ్యులు ఎన్నికయ్యే వరకూ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ పాలన సాగనుంది.

రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల పదవీకాలం నేటితో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు జిల్లాపరిషత్‌ ఛైర్మన్లు, 660 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. కొత్త సభ్యులు ఎన్నికయ్యే వరకూ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ పాలన సాగనుంది.

Intro:AP_GNT_28_13_BADMINTON_POTEELU_START_AVB_C10


Centre. mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.