ETV Bharat / state

డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.... ఎక్కడంటే? - డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు కృష్ణాజిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు

లాక్‌డౌన్ నేపథ్యంలో డయాలసిస్‌ రోగుల కోసం కృష్ణాజిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లును చేశారు. ఇందుకోసం 15 ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని ఉచితంగా చికిత్స పొందొచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.... ఎక్కడంటే?
డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.... ఎక్కడంటే?
author img

By

Published : Apr 8, 2020, 3:11 AM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడకుండా కృష్ణా జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డయాలసిస్‌ రోగుల కోసం 15 ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని వాటిలో ఉచితంగా చికిత్స పొందొచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. గుడివాడ, విజయవాడ, మచిలీపట్నం పట్టణాల్లో ఈ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం, జగ్గయ్యపేటలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ డయాలసిస్‌ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడకుండా కృష్ణా జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డయాలసిస్‌ రోగుల కోసం 15 ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని వాటిలో ఉచితంగా చికిత్స పొందొచ్చని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. గుడివాడ, విజయవాడ, మచిలీపట్నం పట్టణాల్లో ఈ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం, జగ్గయ్యపేటలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ డయాలసిస్‌ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇవీ చదవండి

'కరోనా కట్టడికి జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.