ETV Bharat / state

విచిత్రం.. 20 అడుగుల ఎత్తు.. రెండేళ్లుగా కాపు.. - అవనిగడ్డలోని రైతు పెరట్లో రెండేల్లుగా కాపు కాస్తున్న కంది తాజా వార్తలు

కంది మొక్క అనగానే.. మహా అయితే మనిషంత ఎత్తు ఎదుగుతుంది. లేకుంటే మరో రెండు మూడు అడుగులు ఎక్కువ పెరుగుతుంది. సీజన్​లో మాత్రమే కాపు కాస్తుంది. కానీ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో శ్రీరామమూర్తి పెరట్లో పెరిగిన కంది మొక్క.. గత రెండు సంవత్సరాల నుంచి కాయలు కాస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది.

sorghum plant grows to a height of 20 feet
20 అడుగుల ఎత్తు పెరిగిన కంది మొక్క
author img

By

Published : Apr 16, 2021, 3:06 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలోని బచ్చు శ్రీరామమూర్తి పెరట్లో కంది మొక్క ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి కాయలు కాస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది. ఆ మొక్కకు ఏ విధమైన ఎరువులు కానీ రసాయనిక మందులు కానీ వాడలేదని.. యజమాని తెలిపారు. ప్రతి సీజన్‌లో సుమారు 4 కేజీల వరకు కంది కాయలు దిగుబడి ఇస్తుందని వెల్లడించారు. ఇటువంటి మొక్కలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.