ETV Bharat / state

తరగతి గదుళ్లోకి వర్షపు నీళ్లు.. విద్యార్థుల ఆందోళన

విజయవాడ సమీపంలోని రామవరప్పాడు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చిన్న పాటి వర్షానికే క్లాస్​ రూంలో నీరు చేరుతుంది. దీంతో అక్కడ చదుపుకునే పిల్లలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 11:36 PM IST

తరగతి గదుళ్లోకి నీళ్లు వస్తున్నాయి... మౌళిక సదుపాయాలు కల్పించండి
తరగతి గదుళ్లోకి నీళ్లు వస్తున్నాయి... మౌళిక సదుపాయాలు కల్పించండి

విజయవాడ నగర సమీపంలోని రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే క్లాస్ రూంలో నీరు చేరి పాఠశాల విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తుంది. దీనిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ పాఠశాలలో వర్షపు నీరు చేరి పాములు, విష పురుగులు క్లాస్​ రూంలో చేరుతుందని విద్యార్థులు తెలిపారు. దీంతో తాము పాఠాలు చదువుకోవాలంటే బయట కూర్చుని చదువుకోవాల్సి వస్తుందంటూ వాపోయారు. విషయంపై అధికారులు స్పందించాలని... లేకుంటే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తరగతి గదుళ్లోకి నీళ్లు వస్తున్నాయి... మౌళిక సదుపాయాలు కల్పించండి

విజయవాడ నగర సమీపంలోని రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే క్లాస్ రూంలో నీరు చేరి పాఠశాల విద్యార్థులకు అసౌకర్యం కలిగిస్తుంది. దీనిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ పాఠశాలలో వర్షపు నీరు చేరి పాములు, విష పురుగులు క్లాస్​ రూంలో చేరుతుందని విద్యార్థులు తెలిపారు. దీంతో తాము పాఠాలు చదువుకోవాలంటే బయట కూర్చుని చదువుకోవాల్సి వస్తుందంటూ వాపోయారు. విషయంపై అధికారులు స్పందించాలని... లేకుంటే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

కదిలే సంగీత నిలయం ఆ రైలు...!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.