ETV Bharat / state

'దశాబ్దకాలంగా పని చేస్తున్నాం.. మమ్మల్ని గుర్తించండి'

author img

By

Published : Oct 15, 2020, 1:06 AM IST

కృష్ణా జిల్లా నందిగామ ఇంజినీరింగ్ విభాగంలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ కార్మికుల బృందం... సీఐటీయూ ఆధ్వర్యంలో వాటర్ సప్లై ఆఫీస్ వద్ద నిరసన చేపట్టింది. కార్మికులకు సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

కృష్ణా జిల్లా నందిగామ ఇంజనీరింగ్ విభాగంలో దశాబ్ద కాలంగా పనిచేసే వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ కార్మికులు వాటర్ సప్లై ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా..

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ కార్యదర్శి కే.గోపాల్ డిమాండ్ ‌చేశారు. కరోనా సమయంలో అదనపు అలవెన్సులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఏసోబు, కార్మికులు శ్రీను, రవి, రమేష్ దాసు బ్రహ్మం, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా నందిగామ ఇంజనీరింగ్ విభాగంలో దశాబ్ద కాలంగా పనిచేసే వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ కార్మికులు వాటర్ సప్లై ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా..

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ కార్యదర్శి కే.గోపాల్ డిమాండ్ ‌చేశారు. కరోనా సమయంలో అదనపు అలవెన్సులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఏసోబు, కార్మికులు శ్రీను, రవి, రమేష్ దాసు బ్రహ్మం, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

మరో ఆవర్తనం: 3 రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.