ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - krishna updates

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. ఈ ఘటనలో లారీతో పాటు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Police seized  smuggled ration rice
అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Nov 18, 2020, 12:40 PM IST

కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల మండలం దొనకొండ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు . ఈ ఘటనలో లారీతో పాటు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని... బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల మండలం దొనకొండ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు . ఈ ఘటనలో లారీతో పాటు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని... బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ...అక్రమంగా తరలిస్తున్న 14 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.