ETV Bharat / state

బోటు ప్రమాదంలో లభించని కృష్ణా జిల్లా యువకుని ఆచూకీ

author img

By

Published : Oct 22, 2019, 9:53 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో కృష్ణా జిల్లా తాళ్లమూడికి చెందిన శ్రీనివాస్​ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇంత వరకూ అతని ఆచూకీ లభించలేదు. అయితే చివరిసారిగా వాట్సాప్​లో మాత్రం తాను బోటుపై డ్యాన్స్​ చేసిన దృశ్యాలను స్నేహితులకు పంపించాడు.

బోటు ప్రమాదంలో ఇంకా దొరకని కృష్ణా జిల్లా యువకుని ఆచూకి
బోటు ప్రమాదంలో లభించని కృష్ణా జిల్లా యువకుని ఆచూకీ

కృష్ణా జిల్లా తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్​ కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ తెలియలేదు. శ్రీనివాస్​ మృతి పట్ల అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్​ తండ్రి ఏడాది క్రితం చనిపోగా... తల్లికి అనారోగ్యం కారణంగా వివరాలను గోప్యంగా ఉంచారు. పడవ మునగక ముందు శ్రీను వేసిన డాన్సులను వాట్సాప్​లో తన స్నేహితులకు పంపించాడు.

బోటు ప్రమాదంలో లభించని కృష్ణా జిల్లా యువకుని ఆచూకీ

కృష్ణా జిల్లా తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్​ కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ తెలియలేదు. శ్రీనివాస్​ మృతి పట్ల అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్​ తండ్రి ఏడాది క్రితం చనిపోగా... తల్లికి అనారోగ్యం కారణంగా వివరాలను గోప్యంగా ఉంచారు. పడవ మునగక ముందు శ్రీను వేసిన డాన్సులను వాట్సాప్​లో తన స్నేహితులకు పంపించాడు.

ఇదీ చదవండి:

గోదావరిలో బోటు తేలింది.. ఒడ్డుకు చేరింది!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.