ETV Bharat / state

రెండోరోజు మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ

author img

By

Published : Jan 31, 2021, 8:50 AM IST

విజయవాడ గ్రామీణం పలు గ్రామాల్లో రెండో రోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్ మందకొడిగా సాగింది. గెలుపు కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తామని అభ్యర్థులు ఆశభావం వ్యక్తం చేశారు.

నామినేషన్లు వేయడానికి వెళ్తున్న అభ్యర్థులు
నామినేషన్లు వేయడానికి వెళ్తున్న అభ్యర్థులు

విజయవాడ గ్రామీణం పలు గ్రామాల్లో రెండోరోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగింది. నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం, కొత్తూరు, తాడేపల్లి గ్రామపంచాయతీల పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు దేవాలయాల్లో పూజలు చేసిన అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నైనవరంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి.... భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు.

విజయవాడ గ్రామీణం పలు గ్రామాల్లో రెండోరోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగింది. నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం, కొత్తూరు, తాడేపల్లి గ్రామపంచాయతీల పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు దేవాలయాల్లో పూజలు చేసిన అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నైనవరంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి.... భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు.

ఇదీ చదవండి: ఎస్‌ఈసీ లేఖలోని అంశాలపై చర్య తీసుకోండి.. స్పీకర్‌కు మంత్రుల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.