ETV Bharat / state

సైకిల్ స్పీడ్​కు.. ఎవరూ తట్టుకోలేరు: చంద్రబాబు

మామగారి నియోజకవర్గమైన పామర్రును కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైకిల్ వేగానికి ఎవరూ తట్టుకోలేరన్నారు.

author img

By

Published : Apr 8, 2019, 8:25 PM IST

చంద్రబాబు
చంద్రబాబు ఎన్నికల ప్రచారం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువ అభివృద్ధే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో తెదేపా గాలి వీస్తోందన్నారు. సైకిల్ స్పీడ్​కు ఎవరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. మోదీ అన్ని వ్యవస్థలనూ.. నాశనం చేశారని ఎవరెన్ని కుట్రలు పన్నినా.. రాష్ట్రాభివృద్ధి ఆపలేరన్నారు. పోలవరాన్ని వ్యతిరేకించే కేసీఆర్​తో జగన్ జతకట్టారని మండిపడ్డారు. తన మామగారి నియోజకవర్గమైన పామర్రును కుప్పంలా అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చూట్టి మెువ్వలో 100 కోట్లతో కూచిపూడి కళాక్షేత్రం నిర్మిస్తామన్నారు. రైతులకు 12 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. 250 కోట్లతో చేనేత మార్కెట్ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువ అభివృద్ధే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో తెదేపా గాలి వీస్తోందన్నారు. సైకిల్ స్పీడ్​కు ఎవరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. మోదీ అన్ని వ్యవస్థలనూ.. నాశనం చేశారని ఎవరెన్ని కుట్రలు పన్నినా.. రాష్ట్రాభివృద్ధి ఆపలేరన్నారు. పోలవరాన్ని వ్యతిరేకించే కేసీఆర్​తో జగన్ జతకట్టారని మండిపడ్డారు. తన మామగారి నియోజకవర్గమైన పామర్రును కుప్పంలా అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చూట్టి మెువ్వలో 100 కోట్లతో కూచిపూడి కళాక్షేత్రం నిర్మిస్తామన్నారు. రైతులకు 12 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. 250 కోట్లతో చేనేత మార్కెట్ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదీ చదవండి

175 అసెంబ్లీ, 25 లోక్​సభ నియోజకవర్గాల తరపున 'నేనే అభ్యర్థి'

Intro:ap_knl_141_08_ycp_pracharam_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నిర్వహించారు


Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం మండలం లో లో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు onion మండలంలోని బలపనూరు నెరవాడ గోనవరం ఆలమూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు జగన్ పాలన వస్తే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని రైతులు సంతోషంగా ఉంటారని వైకాపాకు అవకాశం ఇవ్వాలని కోరారు


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.