ETV Bharat / state

నందిగామ సబ్​ జైలులో యువకులకు నారా లోకేశ్ పరామర్శ

author img

By

Published : Feb 12, 2020, 4:39 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో తనపై దాడి చేశారంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్​... ఇటీవల అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న టీఎన్​ఎస్​ఎఫ్ నాయకులపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుతో కొంతమందిని పోలీసులు అరెస్ట్​ చేసి నందిగామ సబ్ జైలులో ఉంచారు. వారిని మాజీమంత్రి నారా లోకేశ్ బుధవారం పరామర్శించారు. అయనతో పాటు మాజీమంత్రి దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు, తంగిరాల సౌమ్య తదితరులు జైలుకు వచ్చారు.

nara lokesh
nara lokesh

నందిగామ సబ్​ జైలులో యువకులకు నారా లోకేశ్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.