ETV Bharat / state

నందిగామ ఎమ్మెల్యే​ జగన్​మోహన్ రావుకు కరోనా - నందిగామ ఎమ్మెల్యే​ జగన్ మోహన్ రావుకు కరోనా

నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్​మోహన్ రావుకు కరోనా పాటిజివ్​ నిర్ధరణ అయింది. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కొవిడ్​ పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్​లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

nandigama mla jagan mohan rao affected by covid -19
నందిగామ ఎమ్మెల్యే​ జగన్ మోహన్ రావుకు కరోనా
author img

By

Published : Sep 21, 2020, 3:44 PM IST

తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్​మోహన్ రావు తెలిపారు. రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటం వల్ల పరీక్షలు చేయించుకోగా..పాజిటివ్​గా నిర్ధరణ అయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.

ప్రజలందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. చికిత్స తీసుకుంటున్నందున 14 రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయడం, కలవడానికి ప్రయత్నించవద్దని కోరారు.

తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్​మోహన్ రావు తెలిపారు. రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటం వల్ల పరీక్షలు చేయించుకోగా..పాజిటివ్​గా నిర్ధరణ అయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.

ప్రజలందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. చికిత్స తీసుకుంటున్నందున 14 రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయడం, కలవడానికి ప్రయత్నించవద్దని కోరారు.

ఇదీ చూడండి: రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.