ETV Bharat / state

హైదరాబాద్​లో కలకలం : భార్యా పిల్లలు మిస్సయ్యారని భర్త ఫిర్యాదు - పిల్లలతో సహా తల్లి అదృశ్యం

హైదరాబాద్, పాతబస్తీలో ఓ కుటుంబ అదృశ్యం కలకలం రేపుతోంది. చాంద్రాయణ గుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ భార్య తన నలుగురు పిల్లలతో కలిసి కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది.

హైదరాబాద్​లో కలకలం : భార్యా పిల్లలు మిస్సయ్యారని భర్త ఫిర్యాదు
హైదరాబాద్​లో కలకలం : భార్యా పిల్లలు మిస్సయ్యారని భర్త ఫిర్యాదు
author img

By

Published : May 7, 2021, 2:04 PM IST

నలుగురు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పీస్​ పరిధిలో చోటుచేసుకుంది. రఫీ అనే ఓ ఆటో డ్రైవర్.. భార్య తన నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారంటూ పోలీసులను ఆశ్రయించాడు.

భార్యా, పిల్లల కోసం ఆందోళన..

ఈ నెల 4వ తేదీన.. రఫీ తన సోదరుడిని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో వదిలేసి, 5వ తేదీ సాయంత్రం తిరిగి వచ్చేశాడు. ఇంట్లో.. భార్య, పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. బంధువులను అడిగినా.. చుట్టు పక్కల వెతికినా లాభం లేకపోవడంతో 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మోతె శివారులో యువకుడి హత్య

నలుగురు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పీస్​ పరిధిలో చోటుచేసుకుంది. రఫీ అనే ఓ ఆటో డ్రైవర్.. భార్య తన నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారంటూ పోలీసులను ఆశ్రయించాడు.

భార్యా, పిల్లల కోసం ఆందోళన..

ఈ నెల 4వ తేదీన.. రఫీ తన సోదరుడిని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో వదిలేసి, 5వ తేదీ సాయంత్రం తిరిగి వచ్చేశాడు. ఇంట్లో.. భార్య, పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. బంధువులను అడిగినా.. చుట్టు పక్కల వెతికినా లాభం లేకపోవడంతో 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మోతె శివారులో యువకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.