ETV Bharat / state

'6, 7 తరగతుల ప్రారంభానికి ఇబ్బంది లేదు'

author img

By

Published : Dec 12, 2020, 2:27 PM IST

14వ తేదీ నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని అన్నారు.

ministes adhimulapu suresh on 6,7 th school opening
ministes adhimulapu suresh on 6,7 th school opening

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నందున హాజరు శాతం గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు.

ఈ నెల 14వ తేదీ నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేనే లేదని మంత్రి స్పష్టంచేశారు. పాఠశాలల్లో కొవిడ్ నియంత్ర చర్యలు విస్తృతంగా పాటిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నందున హాజరు శాతం గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు.

ఈ నెల 14వ తేదీ నుంచి 6, 7 తరగతుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేనే లేదని మంత్రి స్పష్టంచేశారు. పాఠశాలల్లో కొవిడ్ నియంత్ర చర్యలు విస్తృతంగా పాటిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

2022 చివరిలోగా 2.69 లక్షల టిడ్కో ఇళ్లు : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.