ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పేర్ని నానితో కలిసి రైస్ మిల్లర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఎవరూ విక్రయించొద్దని కోరారు. జిల్లా వ్యాప్తంగా 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇవి కూడా చదవండి: