ETV Bharat / state

'ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం'

కృష్ణా జిల్లా అధికారులు, రైస్‌ మిల్లర్లతో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సమీక్ష నిర్వహించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కొడాలి నాని... మద్దతు ధర కన్నా తక్కువగా ఎవరూ విక్రయించొద్దని తెలిపారు.

author img

By

Published : Nov 29, 2019, 10:08 AM IST

ministers-review-meeting-in-krishna-district
ministers-review-meeting-in-krishna-district
'ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం'

ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి పేర్ని నానితో కలిసి రైస్‌ మిల్లర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఎవరూ విక్రయించొద్దని కోరారు. జిల్లా వ్యాప్తంగా 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

'ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం'

ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి పేర్ని నానితో కలిసి రైస్‌ మిల్లర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఎవరూ విక్రయించొద్దని కోరారు. జిల్లా వ్యాప్తంగా 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఇవి కూడా చదవండి:

ఔషధాల ధరలు త్వరలో 80% తగ్గే అవకాశం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.