ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన

author img

By

Published : Jan 2, 2021, 9:26 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.12.5 కోట్ల నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన
పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఖాజీమాన్యంలో పైలాన్ ఆవిష్కరించిన మంత్రి డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్డారు. 12.5 కోట్ల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయంలో జరగాల్సిన అభివృద్ధి పనులను స్వార్థ రాజకీయాలతో మాజీ మంత్రి దేవినేని అడ్డుకున్నారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు తిరిగి కొనసాగిస్తున్నామన్నారు.

ఇదీచదవండి

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఖాజీమాన్యంలో పైలాన్ ఆవిష్కరించిన మంత్రి డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్డారు. 12.5 కోట్ల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయంలో జరగాల్సిన అభివృద్ధి పనులను స్వార్థ రాజకీయాలతో మాజీ మంత్రి దేవినేని అడ్డుకున్నారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు తిరిగి కొనసాగిస్తున్నామన్నారు.

ఇదీచదవండి

హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసం: పవన్ ‌కల్యాణ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.