ETV Bharat / state

ఎల్​ఐసీ కార్యాలయంలోకి వస్తున్న వర్షపు నీరు.. ఉద్యోగుల ఆందోళన

author img

By

Published : Jul 15, 2020, 1:14 PM IST

వర్షానికి నీరు కార్యాలయంలోకి వస్తోందని.. ఆ నీటిలో పని చేయడం కష్టంగా మారిందంటూ.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎల్​ఐసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.

lic employees protest in jaggayyapet krishna district
ఎల్​ఐసీ ఉద్యోగుల ఆందోళన

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎల్​ఐసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాము పనిచేస్తున్న కార్యాలయం పాతది కావడంవల్ల వర్షం వచ్చినప్పుడు కారుతోందని ఆరోపించారు. అక్కడ పనిచేయలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు.

ఇవీ చదవండి...

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎల్​ఐసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాము పనిచేస్తున్న కార్యాలయం పాతది కావడంవల్ల వర్షం వచ్చినప్పుడు కారుతోందని ఆరోపించారు. అక్కడ పనిచేయలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు.

ఇవీ చదవండి...

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.