కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎల్ఐసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాము పనిచేస్తున్న కార్యాలయం పాతది కావడంవల్ల వర్షం వచ్చినప్పుడు కారుతోందని ఆరోపించారు. అక్కడ పనిచేయలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు.
ఇవీ చదవండి...