ETV Bharat / state

భారీ వరదతో.. నీటమునిగిన పంటలు - కృష్ణా జిల్లాలో వరదలు తాజా వార్తలు

ఎగువ నుంచి వస్తున్న నీటి వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి పెరగి నదీ పరీవాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు నీటమునిగాయి.

Krishna river floods effects bank areas
నీటమునిగిన పంటలు
author img

By

Published : Sep 27, 2020, 6:48 PM IST

కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరగడం వల్ల పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొడవటికల్లు సమీపంలో పత్తి, మిరప పొలాల్లో వర్షం నీరు నిలిచింది.

చందర్లపాడు మండలం ఆళ్లవాగులోకి వరద నీరు చేరి పంటలు జలమయమయ్యాయి. రైతులు పొలాల్లోని నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరగడం వల్ల పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొడవటికల్లు సమీపంలో పత్తి, మిరప పొలాల్లో వర్షం నీరు నిలిచింది.

చందర్లపాడు మండలం ఆళ్లవాగులోకి వరద నీరు చేరి పంటలు జలమయమయ్యాయి. రైతులు పొలాల్లోని నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సగిలేటి ఉద్ధృతి... నీట మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.