ETV Bharat / state

పవన్​కు కృష్ణానది వరద నివేదిక - bharat

కృష్ణా నది వరద నివేదికను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అప్పికట్ల భరత్​ అందజేశారు. వరద ముంపునకు గురై పంటలు  నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు పరిహారం చెల్లించాలని ​ డిమాండ్​ చేశారు.

పవన్​కు కృష్ణానది వరద నివేదిక
author img

By

Published : Aug 23, 2019, 1:17 PM IST

వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు పరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అప్పికట్ల భరత్ భూషణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద నష్టంపై నివేదికను హైదరాబాద్​లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోనే 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయన్నారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణ మాఫీ చేయాలని భరత్‌భూషణ్‌ డిమాండ్‌ చేశారు. పసుపు, కంద తదితర పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలన్నారు

పవన్​కు కృష్ణానది వరద నివేదిక

వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు పరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు అప్పికట్ల భరత్ భూషణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద నష్టంపై నివేదికను హైదరాబాద్​లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోనే 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయన్నారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణ మాఫీ చేయాలని భరత్‌భూషణ్‌ డిమాండ్‌ చేశారు. పసుపు, కంద తదితర పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలన్నారు

పవన్​కు కృష్ణానది వరద నివేదిక
Intro:ap_vja_25_23_andhrakesari_jayamthi_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతరానికి ఆదర్శనీయం ఆయన జీవన విధానం ఆచరణీయం టూ నూజివీడు మండలం తాసిల్దార్ ఎం సురేష్ బాబు పేర్కొన్నారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద నేడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ మద్రాస్ ఇ లా ఉండగా ప్రముఖ బారిస్టరుగా ప్రకాశం పంతులు పేరుగడించిన నట్లు చెప్పారు లాయర్ గా ఉన్నప్పుడు la times భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సందర్భాల్లో స్వరాజ్యం. అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా కొనసాగించి పాత్రికేయ వృత్తి వన్నె తెచ్చారని కొనియాడారు కుటుంబ పోషణ భారమైన ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యం వారాలబ్బాయి గా మొదలై తరగతి గదిలో సాధారణ విద్యార్థిగా కొనసాగించారు అని చెప్పారు ఒక ఉపాధ్యాయుని ప్రసంగం జీవితం పూర్తిగా ప్రకాశం పంతులు తన జీవన గమనాన్ని మార్చుకొని దేశం కోసం ఓ వైపు ఉద్యమబాట కొనసాగిస్తూ మరో వైపు చదువు పట్ల ఆసక్తి పెంచుకొని మేటి విద్యార్థి గా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం అన్నారు లండన్ ఎల్లి బారిస్టర్ కోర్సు చదివి అత్యుత్తమ లాయర్గా వృత్తిలో నైపుణ్యం సాధించి యావదాస్తి పార్టీ మరియు ప్రజల కోసమే ధారపోసిన మహోన్నత వ్యక్తిగా తాసిల్దార్ కొనియాడారు మద్రాసులో బ్రిటిష్ పాలకులు ఫైరింగ్ చేసే సందర్భంలో సామాన్యులను కాదు తనను కాల్చండి అంటూ గుండెల చూపిన ధైర్యానికి ఆంధ్రకేసరి బిరుదు అందించినట్లు చెప్పారు ఎంతటి గొప్ప వ్యక్తి గురించి స్మరించుకోవటం ప్రకాశం పంతులు జీవితాన్ని మననం చేసుకోవడం మహాభాగ్యం గా భావించాలని నేటి భావి భారత పౌరులకు తాసిల్దార్ సురేష్ బాబు పిలుపునిచ్చారు. బైట్స్. 1) సురేష్ బాబు నూజివీడు తాసిల్దార్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ఆంధ్రకేసరి జయంతి


Conclusion:ఆంధ్రకేసరి జయంతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.