ETV Bharat / state

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి

నిబంధనలు పాటించకుండా పర్యావరణ కాలుష్యానికి  కారణమవుతోన్న ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ మిషా సింగ్ హెచ్చరించారు. కాలుష్య నివారణ కోసం పరిశ్రమల యాజమాన్యాలు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

author img

By

Published : Jun 20, 2019, 9:43 AM IST

krishna_district_sub_collector_mishasingh_inspection
కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి

విజయవాడ కబేళాలో ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీని సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీసీబీ, విద్యుత్, పరిశ్రమల శాఖ అధికారులతో కలసి అనుమతి పత్రాలను, ప్లాస్టిక్ తయారీ చేస్తూ కాలుష్యానికి కారణమవుతోన్న వైనాన్ని పరిశీలించారు. కాలుష్య నియంత్రణ బోర్టు ధృవపత్రం సహా పలు లైసెన్సులు తీసుకోకుండా ఒకే చోట మూడు సంస్థలను నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే పరిశ్రమలో ప్లాస్టిక్ ఉత్పత్తిని నిలిపివేశారు.

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి

విజయవాడ కబేళాలో ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీని సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీసీబీ, విద్యుత్, పరిశ్రమల శాఖ అధికారులతో కలసి అనుమతి పత్రాలను, ప్లాస్టిక్ తయారీ చేస్తూ కాలుష్యానికి కారణమవుతోన్న వైనాన్ని పరిశీలించారు. కాలుష్య నియంత్రణ బోర్టు ధృవపత్రం సహా పలు లైసెన్సులు తీసుకోకుండా ఒకే చోట మూడు సంస్థలను నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే పరిశ్రమలో ప్లాస్టిక్ ఉత్పత్తిని నిలిపివేశారు.

Raipur (Chhatisgarh), Jun 20 (ANI): Chhatisgarh Deputy Inspector General (Anti-Naxal operations) Sundarraj Patilingam informed that 2 Chhattisgarh Armed Forces (CAF) jawans were shot dead by their colleague at CAF camp in Mingachal, Bijapur. He said, "Accused jawan Sanjay Nishad is being interrogated by police. Bodies have been sent for postmortem. Probe is underway." Talking about the death of Samajwadi Party (SP) leader Santosh Punem he further added, "His body was recovered in Bijapur today. Information collected suggests he was killed by Maoists. Punem had contributions in road construction work. Not yet ascertained why he was killed by Naxals."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.