ETV Bharat / state

బొండా ఉమపై పరువు నష్టం దావా వేస్తా : కోగంటి

తెదేపా నేత బొండా ఉమ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ఆగ్రహించారు. ఆయనపై.. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

author img

By

Published : Jun 7, 2019, 6:33 PM IST

కోగంటి సత్యనారాయణ
కోగంటి సత్యనారాయణ

తెదేపా నేత బొండా ఉమామహేశ్వర రావు, ఆయన అనుచరుల తీరుపై.. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమకే మెజారిటీ వచ్చిందని, మాయ చేసి వైకాపాను గెలిపించారని ఉమ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన వైఫల్యాలను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆపాదిస్తూ... లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను నగర బహిష్కరణ చేయాలనీ మీడియా సమావేశాల్లో మాట్లాడిన బొండా ఉమతో పాటు.. ఆయన అనుచరులపై పరువు నష్టం దావా వేస్తున్నామని చెప్పారు.

కోగంటి సత్యనారాయణ

తెదేపా నేత బొండా ఉమామహేశ్వర రావు, ఆయన అనుచరుల తీరుపై.. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమకే మెజారిటీ వచ్చిందని, మాయ చేసి వైకాపాను గెలిపించారని ఉమ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన వైఫల్యాలను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆపాదిస్తూ... లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను నగర బహిష్కరణ చేయాలనీ మీడియా సమావేశాల్లో మాట్లాడిన బొండా ఉమతో పాటు.. ఆయన అనుచరులపై పరువు నష్టం దావా వేస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి

కోర్టు వాయిదాకు హాజరు కాని జగన్

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం

దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉన్న 22 గ్రామాలకు గత 5 సంవత్సరాలుగా ఉచితంగా ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందిస్తున్న జలదాత కంఠంనేని రవిశంకర్


Body:దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉన్న 22 గ్రామాలకు గత 5 సంవత్సరాలుగా ఉచితంగా ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందిస్తున్న జలదాత కంఠంనేని రవిశంకర్


Conclusion:దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉన్న 22 గ్రామాలకు గత 5 సంవత్సరాలుగా ఉచితంగా ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందిస్తున్న జలదాత కంఠంనేని రవిశంకర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.