ETV Bharat / state

'పాఠశాలలను పూర్వ విద్యార్థులు దత్తత తీసుకోవాలి'

'పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి. ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలో హామీ ఇచ్చారు.. దానిని అమలు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది': మంత్రి కొడాలి నాని

author img

By

Published : Jun 20, 2019, 12:47 PM IST

కొడాలి నాని
'పాఠశాలలను పూర్వ విద్యార్థులు దత్తత తీసుకోవాలి'

ప్రముఖ గుండె వైద్యుడు డా.గోపాల కృష్ణ గోఖలే తాను చదువుకున్న కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ జిల్లాపరిషత్ పాఠశాలలో సుమారు 30 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి కొడాలి నాని, జిల్లా పరిషత్ ఛైర్మన్ గద్దె అనురాధ హాజరయ్యారు. సహృదయ ట్రస్టు మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. 'అమ్మఒడి' పథకం ద్వారా పేద విద్యార్థులందరికీ విద్యను అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మారుస్తాం అని మంత్రి అన్నారు.

'పాఠశాలలను పూర్వ విద్యార్థులు దత్తత తీసుకోవాలి'

ప్రముఖ గుండె వైద్యుడు డా.గోపాల కృష్ణ గోఖలే తాను చదువుకున్న కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ జిల్లాపరిషత్ పాఠశాలలో సుమారు 30 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి కొడాలి నాని, జిల్లా పరిషత్ ఛైర్మన్ గద్దె అనురాధ హాజరయ్యారు. సహృదయ ట్రస్టు మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. 'అమ్మఒడి' పథకం ద్వారా పేద విద్యార్థులందరికీ విద్యను అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మారుస్తాం అని మంత్రి అన్నారు.

Coimbatore (Tamil Nadu), Jun 20 (ANI): Fishes were found dead on the periphery of the dried up Selva Chinthamani lake caused by the severe heat wave in Tamil Nadu's Chinthamani Lake on Wednesday. The constant spell of scorching heat in Tamil Nadu has caused acute water shortage and deficient rain has not made the current scenario in the state any better. The extreme weather conditions in the southern state of India has resulted in protests breaking outside the Coimbatore City Corporation Office by the Dravida Munnetra Kazhagam (DMK) too, sending a message to the state about its worsening water condition. The water crisis has affected Tamil Naidu's neighbouring state Karnataka as well. The extreme water scarcity has led to a long unbroken chain of drought for the past two years.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.