ETV Bharat / state

చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం: కేశినేని

రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ చంద్రాబాబే ముఖ్యమంత్రి కావాలని తెదేపా నేత కేశినేని నాని అన్నారు. జగన్ లాంటి దొంగ చేతికి తాళాలివ్వవద్దని ప్రజలను కోరారు.

author img

By

Published : Apr 9, 2019, 1:44 PM IST

కేశినేని నాని మీడియా సమావేశం
కేశినేని నాని మీడియా సమావేశం

వైకాపా అధ్యక్షుడు జగన్​పై 31 కేసులు ఉన్నాయనీ.. అలాంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నారని తెదేపా నేత కేశినేని నాని విమర్శించారు. 25 మంది వైకాపా ఎంపీ అభ్యర్థుల్లో 12 మందిపై కేసులున్నాయని గుర్తు చేశారు. దొంగలు, కుంభకోణాలు చేసిన వ్యక్తులు ప్రతిపక్షం నుంచి పోటీచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ మోసం చేశారనీ... ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు ఏపీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.

కేశినేని నాని మీడియా సమావేశం

వైకాపా అధ్యక్షుడు జగన్​పై 31 కేసులు ఉన్నాయనీ.. అలాంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నారని తెదేపా నేత కేశినేని నాని విమర్శించారు. 25 మంది వైకాపా ఎంపీ అభ్యర్థుల్లో 12 మందిపై కేసులున్నాయని గుర్తు చేశారు. దొంగలు, కుంభకోణాలు చేసిన వ్యక్తులు ప్రతిపక్షం నుంచి పోటీచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ మోసం చేశారనీ... ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు ఏపీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.

ఇవీ చదవండి..

ప్యాకేజీ పేరుతో ఒక్క పైసా రాల్చలేదు: మంత్రి యనమల

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి గ్రామంలో మంగళవారం తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఇ తరపున ఆయన భార్య బగ్గు సుగుణమ్మ ఇంటింటా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి ఇ చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని మహిళా లోకం అంతా ఆయన వెంటే ఉన్నారని సుగుణమ్మ అన్నారు ఈ ఎన్నికల్లో తన భర్త రమణమూర్తి అత్యధిక మెజార్టీతో గెలుపొంది తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు సుగుణమ్మ నిర్వహించిన ఇంటింట ప్రచారానికి మహిళలు బ్రహ్మరథం పట్టారు


Body:నరసన్నపేట


Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.