ETV Bharat / state

దుర్గమ్మను దర్శించుకున్న కళా వెంకట్రావు

author img

By

Published : Oct 3, 2019, 10:36 AM IST

ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా అభయమిస్తున్న అమ్మవారిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దర్శించుకున్నారు.

కళా వెంకట్రావు
దుర్గమ్మను దర్శించుకున్న కళా వెంకట్రావు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దర్శించుకన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం తెదేపా చేసే ప్రతి పోరాటానికి అమ్మవారి తోడ్పాటు ఉండాలని ప్రార్థించానన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న కళా వెంకట్రావు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దర్శించుకన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం తెదేపా చేసే ప్రతి పోరాటానికి అమ్మవారి తోడ్పాటు ఉండాలని ప్రార్థించానన్నారు.

ఇదీ చూడండి

ముత్యాల పందిరి వాహనంలో విహరించిన మురళీధరుడు

Intro:ap_cdp_19_02_dasara_uchavalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప లో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా కడప అమ్మవారి శాల లో వాసవి మాతను 25 లక్షల రూపాయల నగదు తో అలంకరించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం విశేషం. వాసవి మాత భక్తులకు గజలక్ష్మి దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. విజయ దుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


Body:దసరా ఉత్సవాలు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.