ETV Bharat / state

వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవి లత - కంకిపాడులో వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత అన్నారు. డిసెంబర్ 15లోగా నష్ట పారిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని ఆమె తెలిపారు.

Joint Collector Madhavi Latha
వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవి లత
author img

By

Published : Nov 30, 2020, 3:32 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో వరద నష్టాన్ని జాయింట్ కలెక్టర్ మాధవి లత పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ 15లోగా నష్ట పరిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. పాయింట్ల వారిగా తేమ శాతాన్ని పరిశీలించి రైతుల నుంచి ధాన్యం సేకరించాలని మిల్లర్లను ఆదేశించామని ఆమె తెలిపారు. మిల్లర్లు కూడా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండీ...

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో వరద నష్టాన్ని జాయింట్ కలెక్టర్ మాధవి లత పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ 15లోగా నష్ట పరిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. పాయింట్ల వారిగా తేమ శాతాన్ని పరిశీలించి రైతుల నుంచి ధాన్యం సేకరించాలని మిల్లర్లను ఆదేశించామని ఆమె తెలిపారు. మిల్లర్లు కూడా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండీ...

మరో వాయుగుండం..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.