ETV Bharat / state

జగన్​పై అసభ్య పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

కృష్ణాజిల్లా నూజివీడులో సిఎం జగన్​పై ఫేస్ బుక్ లో అసభ్యంగా సందేశం పెట్టిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.

author img

By

Published : Sep 5, 2019, 6:48 PM IST

Updated : Sep 5, 2019, 10:31 PM IST

అరెస్టు
జగన్​పై అసభ్య పోస్టులు పెట్టినందుకు వ్యక్తిపై కేసు నమోదు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో అసభ్య పోస్ట్ పెట్టిన ఘటనపై కేసు నమోదైంది. రేగుంట గ్రామానికి చెందిన శ్రీధర్ల శాంత్ కుమార్ తన ఫేస్ బుక్ అకౌంట్లో 28 తేదీన జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన కృష్ణ అసభ్యంగా స్పందించాడు. ఈఘటనపై శ్రీధర్ల శాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి కృష్ణను అరెస్ట్ చేశారు. ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నూజివీడు సీఐ రామచంద్రరావు తెలిపారు.

జగన్​పై అసభ్య పోస్టులు పెట్టినందుకు వ్యక్తిపై కేసు నమోదు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో అసభ్య పోస్ట్ పెట్టిన ఘటనపై కేసు నమోదైంది. రేగుంట గ్రామానికి చెందిన శ్రీధర్ల శాంత్ కుమార్ తన ఫేస్ బుక్ అకౌంట్లో 28 తేదీన జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన కృష్ణ అసభ్యంగా స్పందించాడు. ఈఘటనపై శ్రీధర్ల శాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి కృష్ణను అరెస్ట్ చేశారు. ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నూజివీడు సీఐ రామచంద్రరావు తెలిపారు.

ఇది కూడా చదవండి.

కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ

Intro:ap_knl_51_05_munagani_vinayakulu_av_AP10055

s.sudhakar, dhone.




కర్నూలు జిల్లా డోన్ లో నిన్న వినాయక నిమజ్జనం జరిగింది. మూడు రోజులు పూజలు చేసి, పిండిపదార్థాలు పెట్టి నిమజ్జనం చేశారు. కానీ దేవునికే తీరని లోటు ఏర్పడింది.


డోన్ సమీపంలోని అబ్బిరెడ్డి పల్లి చెరువులో నిమజ్జనం చేశారు. వర్షాలు లేక చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నందువల్ల విగ్రహాలు పూర్తిగా మునగక పడుకోబెట్టారు. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పడేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాబట్టి ఏ ఒక్క విగ్రహం మునగలేదు. నీటి సమస్య మనుషులకే కాదు దేవునికు కూడా ఏర్పడింది. అదే మట్టి విగ్రహాలు అయితే పూర్తిగా కరిగి పోయేటివని ప్రజలు తెలిపారు. పట్టణంలో దాదాపు 200 విగ్రహాలు, గ్రామాల నుండి 50 విగ్రహాలు అన్ని ఈ చెరువు లొనే నిమజ్జనం చేశారు. 3 అడుగుల లోపు ఉండే విగ్రహాలు పూర్తిగా మునిగాయి. అంతకంటే ఎత్తు ఉన్న విగ్రహాలు అన్ని తేలి ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ వారు స్పందించి విగ్రహాలను పూర్తిగా మ్యూనిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Body:మునగని వినాయకులు


Conclusion:kit no.692, cell no.9394450169.
Last Updated : Sep 5, 2019, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.