ETV Bharat / state

'వాళ్లను పంపించినట్లే..మమ్మల్ని పంపించండి'

author img

By

Published : May 15, 2020, 1:37 PM IST

జగ్గయ్యపేటలోని రాంకో సిమెంట్స్​లో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి వెళ్లనీయకుండా ఎల్ఎన్టీలో పని చేస్తున్న వలస కూలీలు అడ్డుకున్నారు. తమను స్వస్థలాలకు పంపించాలని ఆందోళనకు దిగారు.

krishna distrct
వాళ్లను పంపినట్లే..మమ్మల్ని పంపించాండి'

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడులో రాంకో సిమెంట్స్​లో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా గేటు వద్ద ఎల్ఎన్టీ ఒడిశా వలస కూలీలు అడ్డుకున్నారు. జార్ఖండ్, బీహార్, చత్తీస్‌గఢ్‌ వలస కూలీలను స్వస్థలాలకు పంపించినట్లుగా తమను కూడా పంపించాలని కూలీలు ఆందోళన చేపట్టారు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడులో రాంకో సిమెంట్స్​లో పని చేస్తున్న ఉద్యోగులను ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా గేటు వద్ద ఎల్ఎన్టీ ఒడిశా వలస కూలీలు అడ్డుకున్నారు. జార్ఖండ్, బీహార్, చత్తీస్‌గఢ్‌ వలస కూలీలను స్వస్థలాలకు పంపించినట్లుగా తమను కూడా పంపించాలని కూలీలు ఆందోళన చేపట్టారు.

ఇది చదవండి జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.