ETV Bharat / state

మద్యం పట్టివేత... 60 బాటిళ్లు స్వాధీనం - wine battles seized at chandarlapadu krishna district

రెండు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా 60 మద్యం సీసాలను తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురం దగ్గర జరిగింది.

చందర్లపాడులో అక్రమంగా మద్యం పట్టివేత
చందర్లపాడులో అక్రమంగా మద్యం పట్టివేత
author img

By

Published : May 11, 2020, 6:43 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురం వద్ద ఎక్సైజ్​ అధికారులు తనీఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.

వీరి నుంచి 60 మద్యం బాటిళ్లను, రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురం వద్ద ఎక్సైజ్​ అధికారులు తనీఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.

వీరి నుంచి 60 మద్యం బాటిళ్లను, రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

మద్యం దుకాణాలు మూసివేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.