ETV Bharat / state

2178 కుటుంబాలకు అండగా అసిస్ట్ సంస్థ

author img

By

Published : May 5, 2020, 5:11 PM IST

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని పలు గ్రామాల ప్రజలకు... ఎమ్మెల్యే సింహాద్రి సరకులు పంపిణీ చేశారు. 2178 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు వంటి సరకులను అసిస్ట్ సంస్థ సమకూర్చింది.

grossaries distributes by assist instituttion in krishna dst edurumudi
grossaries distributes by assist instituttion in krishna dst edurumudi

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని 7 గ్రామాల్లో 2178 కుటుంబాలకు అసిస్ట్ సంస్థ సరుకులు సమకూర్చింది. ఎదురుమొండి, నాచుగుంట, బ్రహ్మయ్యగారిమూల, ఈలచెట్లదిబ్బ, జింకపాలెం, ఎసుపురం, గొల్లమంద గ్రామాల్లో.. ఒక్కో కుటుంబానికి 2 కేజీల మంచినూనె, 2 కేజీల కందిపప్పును అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అందజేశారు. 2008 సంవత్సరం నుంచి ఎదురుమొండి దీవుల్లో ప్రజలను దత్తత తీసుకుని మరుగుదొడ్లు, గృహాలు నిర్మిస్తున్నట్టు అసిస్ట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని 7 గ్రామాల్లో 2178 కుటుంబాలకు అసిస్ట్ సంస్థ సరుకులు సమకూర్చింది. ఎదురుమొండి, నాచుగుంట, బ్రహ్మయ్యగారిమూల, ఈలచెట్లదిబ్బ, జింకపాలెం, ఎసుపురం, గొల్లమంద గ్రామాల్లో.. ఒక్కో కుటుంబానికి 2 కేజీల మంచినూనె, 2 కేజీల కందిపప్పును అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అందజేశారు. 2008 సంవత్సరం నుంచి ఎదురుమొండి దీవుల్లో ప్రజలను దత్తత తీసుకుని మరుగుదొడ్లు, గృహాలు నిర్మిస్తున్నట్టు అసిస్ట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:

వైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.