ETV Bharat / state

'పారదర్శక విధానంతో ఇసుక కొరత తీరుతుంది'

author img

By

Published : Nov 7, 2019, 7:43 PM IST

పారదర్శక విధానంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీరుతుందని ప్రభుత్వ విప్​​ సామినేని ఉదయభాను అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కళాశాలలో ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు.

ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించినసామినేని ఉదయభాను
ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన సామినేని ఉదయభాను

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. పారదర్శక విధానంతో ఇసుక కొరత గణనీయంగా తీరుతుందన్నారు. కేవలం డీడీ చెల్లింపుల ద్వారా సులభంగా ఇసుక రవాణా జరుగుతుందన్నారు. త్వరలో ధరను, రవాణా రుసుమును మరింత తగ్గిస్తామన్నారు.

ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన సామినేని ఉదయభాను

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. పారదర్శక విధానంతో ఇసుక కొరత గణనీయంగా తీరుతుందన్నారు. కేవలం డీడీ చెల్లింపుల ద్వారా సులభంగా ఇసుక రవాణా జరుగుతుందన్నారు. త్వరలో ధరను, రవాణా రుసుమును మరింత తగ్గిస్తామన్నారు.

ఇదీ చూడండి:

'పొగతో దేశ రాజధాని... పగతో ఏపీ రాజధాని కనిపించడం లేదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.