కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన శివనాగేంద్రమ్మ చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకడు సిగరెట్ ఇవ్వమని వృద్ధురాలిని అడగాడు. ఆమె ఇచ్చే లోపే వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కోని బైక్ పరారయ్యారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సిగరెట్ కోసమని వచ్చి.. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.. - వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ న్యూస్
సిగరెట్ కోసమని వచ్చిన ఇద్దరు యువకులు చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో జరిగింది.
![సిగరెట్ కోసమని వచ్చి.. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.. Gold chain theft on old woman's neck in Krishna district Gannavaram mandal Purushottapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10863491-740-10863491-1614835115954.jpg?imwidth=3840)
సిగరెట్ కోసమని వచ్చి... వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ...
కృష్ణా జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన శివనాగేంద్రమ్మ చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకడు సిగరెట్ ఇవ్వమని వృద్ధురాలిని అడగాడు. ఆమె ఇచ్చే లోపే వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కోని బైక్ పరారయ్యారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉపసంహరణ ముగిసింది.. విజయవాడలో లెక్క తేలింది!