ETV Bharat / state

'ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలి'

author img

By

Published : Sep 28, 2020, 7:21 PM IST

విజయవాడలో బీమా, వైద్య సేవల సిబ్బంది నిరసన చేపట్టారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ESI staff protest in vijayawada
విజయవాడలో ఆందోళన

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... విజయవాడలో బీమా, వైద్య సేవల సిబ్బంది ఆందోళన చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని, విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈఎస్ఐ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... విజయవాడలో బీమా, వైద్య సేవల సిబ్బంది ఆందోళన చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని, విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈఎస్ఐ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

'దళితులను మాట్లాడనీయకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.