ETV Bharat / state

ఇండియా కార్గో విమానంలో విజయవాడకు మందులు

author img

By

Published : Apr 4, 2020, 8:07 PM IST

ఇండియా కార్గో విమానంలో అత్యవసర మందులు, ఇతర సామాగ్రిని విజయవాడకు తీసుకొచ్చారు. విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు స్వయంగా దిగుమతి వ్యవహారాలను పర్యవేక్షించారు.

vijayawada international Airport
ఇండియా కార్గో విమానంలో విజయవాడకు మందులు

లాక్​డౌన్​ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన మందులు, ఇతర సామాగ్రిని ఇండియా కార్గో విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. సరకు దిగుమతి తదితర వ్యవహారాలను విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు స్వయంగా పర్యవేక్షించారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన మందులు, ఇతర సామాగ్రిని ఇండియా కార్గో విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. సరకు దిగుమతి తదితర వ్యవహారాలను విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు స్వయంగా పర్యవేక్షించారు.

ఇవీ చూడండి...

తప్పుడు ప్రచారాలు చేస్తే శిక్ష తప్పదు: డీజీపీ సవాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.