అమూల్ డెయిరీతో రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఎంవోయూపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఎంపీ రఘురామ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. ఒప్పందంపై పూర్తి వివరాలు ఇవ్వాలని అమూల్ సహా ఎన్డీడీబీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఇవీ చూడండి : Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చా'