ప్రాంతీయ సమగ్ర ఆర్థిక(ఆర్.సీ.ఈ.పీ) ఒప్పందం భారత దేశ పాడి పరిశ్రమను దెబ్బ తీస్తుందని... మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు తెలియకుండా కేంద్రం ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని చూడడం సరైన చర్యకాదన్నారు. ఈ ఒప్పందంపై కేంద్రం సంతకాలు చేయవద్దని కోరుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖలు రాశారు. ఈ మేరకు జేసీ కే.మాధవీలతకు రైతు సంఘాల నేతలతో కలిసి అందజేశారు.
ఇదీ చదవండి: 'రహదారిపై వాహనం కనిపిస్తే దోచేస్తారు'