ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల కాల్ సెంటర్​ పరిశీలించిన ఎస్​ఈసీ, సీఎస్

author img

By

Published : Feb 11, 2021, 9:06 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన కాల్ సెంటర్​ను ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​తో కలిసి పరిశీలించారు.

sec
పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల కాల్ సెంటర్​ను పరిశీలించిన ఎస్​ఈసీ, సీఎస్

పంచాయతీ ఎన్నికల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్ఈసీ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్​ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, విధులు సహా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈసీ ఆధ్వర్యంలో కాల్ సెంటర్‌ డేటాను నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్ఈసీ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్​ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, విధులు సహా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈసీ ఆధ్వర్యంలో కాల్ సెంటర్‌ డేటాను నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడవద్దు: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.