ETV Bharat / state

మైలవరంలో పోలీసులకు కరోనా పరీక్షలు - corona news in mylavaram

కృష్ణాజిల్లా మైలవరంలో కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు,రెవెన్యూ శాఖ సిబ్బందికి,విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

corona tests in krishna dst mylavaram
corona tests in krishna dst mylavaram
author img

By

Published : May 10, 2020, 9:16 AM IST

కృష్ణాజిల్లా మైలవరంలో స్థానిక లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నందు ఏర్పాటు చేసిన క్వారం టైన్ సెంటర్ వద్ద పోలీస్,పంచాయతీ,వైద్య సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో ఎటువంటి పాజిటివ్ కేస్ లు రాలేదని , ఇదే విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని దూరం చేయవచ్చని మెడికల్ అధికారి నరేష్ తెలిపారు.

కృష్ణాజిల్లా మైలవరంలో స్థానిక లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నందు ఏర్పాటు చేసిన క్వారం టైన్ సెంటర్ వద్ద పోలీస్,పంచాయతీ,వైద్య సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో ఎటువంటి పాజిటివ్ కేస్ లు రాలేదని , ఇదే విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని దూరం చేయవచ్చని మెడికల్ అధికారి నరేష్ తెలిపారు.

ఇదీ చూడండి ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.