ETV Bharat / state

మచిలీపట్నంలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్

కృష్ణా జిల్లాలో కొవిడ్-19 రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. మచిలీపట్నంలోనే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.

author img

By

Published : May 5, 2020, 8:44 PM IST

Corona is a positive for both newcomers in Machilipatnam
కరోనా వివరాలు వెల్లడిస్తున్న మచిలీపట్నం ఆర్డీఓ

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దంపతులకు కరోనా లక్షణాలు కనిపించటంతో వారి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. వీరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావటంతో విజయవాడ కొవిడ్ ఆసుపత్రికి తరలించామని మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. పట్టణంలో మొత్తం ఆరు కరోనా కేసులు నమోదు కాగా... ఒకరు మృతి చెందారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దంపతులకు కరోనా లక్షణాలు కనిపించటంతో వారి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. వీరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావటంతో విజయవాడ కొవిడ్ ఆసుపత్రికి తరలించామని మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. పట్టణంలో మొత్తం ఆరు కరోనా కేసులు నమోదు కాగా... ఒకరు మృతి చెందారు.

ఇదీచదవండి.

కరోనా నివారణలో మేము సైతం అంటున్న 'ఐపీఎస్​ఓడబ్ల్యూఏ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.