గుడివాడ ఎన్టిఆర్ స్టేడియంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు నాగేశ్వరరావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, అనంతరం గోపూజ ఘనంగా నిర్వహించారు. ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్ననున్నారు.
ఇవీ చూడండి: