ETV Bharat / state

CLASH BETWEEN TWO VILLAGES: రెండు గ్రామాల మధ్య వివాదం.. అదే కారణం! - కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల మధ్య వివాదం

CLASH BETWEEN TWO VILLAGES: కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల మధ్య వివాదం చెలరేగింది. గ్రామ సరిహద్దు వద్ద ఓ యువకుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివాదాన్ని చక్కబెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

CLASH BETWEEN TWO VILLAGES
CLASH BETWEEN TWO VILLAGES
author img

By

Published : Jan 10, 2022, 2:01 AM IST

CLASH BETWEEN TWO VILLAGES: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని 2 గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. పురుషోత్తపట్నం, కొండపావులూరు గ్రామాల మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో.. పురుషోత్తపట్నానికి చెందిన ఓ యువకుడు సరిహద్దు వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గొడవకు కారణమైంది. వేడుకల సందర్భంగా ఇరుగ్రామాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.

CLASH BETWEEN TWO VILLAGES: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని 2 గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. పురుషోత్తపట్నం, కొండపావులూరు గ్రామాల మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో.. పురుషోత్తపట్నానికి చెందిన ఓ యువకుడు సరిహద్దు వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గొడవకు కారణమైంది. వేడుకల సందర్భంగా ఇరుగ్రామాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: CBN on NTR oath day : ఆ ఘనత సాధించిన.. ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.